ETV Bharat / city

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే భూమన

author img

By

Published : Jun 10, 2021, 8:12 PM IST

రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను నియంత్రించడానికి సంసిద్ధులు కావాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి పిలుపునిచ్చారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో యువకులు గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడుతుంటడం బాధాకరమన్నారు.

mla bhumana comments on drugs in tirupathi city
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లకుండా ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి సూచించారు. తిరుపతిలోని సత్యనారాయణపురంలో కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే... కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ప్రజలకు లాక్​డౌన్​పై అవగాహన కల్పించటంతో పాటు మత్తుపదార్థాల బారిన పడకుండా ఉండాలని సూచనలిచ్చారు.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో యువకులు గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడుతుంటడం బాధాకరమన్న భూమన.. పోలీసులు కట్టుదిట్టంగా పనిచేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మత్తు జాడ్యాన్ని తరమటంలో సహకరించాలని కోరారు.

యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లకుండా ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి సూచించారు. తిరుపతిలోని సత్యనారాయణపురంలో కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే... కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ప్రజలకు లాక్​డౌన్​పై అవగాహన కల్పించటంతో పాటు మత్తుపదార్థాల బారిన పడకుండా ఉండాలని సూచనలిచ్చారు.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో యువకులు గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడుతుంటడం బాధాకరమన్న భూమన.. పోలీసులు కట్టుదిట్టంగా పనిచేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మత్తు జాడ్యాన్ని తరమటంలో సహకరించాలని కోరారు.

ఇదీచదవండి: ఆస్తి పన్ను పెంపుపై ఎన్నికల ముందే చట్టం చేశాం: బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.