ETV Bharat / city

భాజపా దళితుల వ్యతిరేక పార్టీ: కత్తి మహేష్

author img

By

Published : Apr 2, 2021, 11:04 PM IST

Updated : Apr 3, 2021, 4:06 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో.. సినీ నటుడు కత్తి మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కులాలు, మతాల పేరు చెప్పి భాజపా నేతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

kathi mahesh press meet in srikalahasti, kathi mahesh allegations on bjp
శ్రీకాళహస్తిలో నటుడు కత్తి మహేష్ మీడియా సమావేశం, భాజపాపై ఆరోపణలు చేసిన కత్తి మహేష్

భాజపా దళితుల వ్యతిరేక పార్టీ అని సినీ నటుడు కత్తి మహేష్ విమర్శించారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

మతాలు, కులాలను అడ్డుపెట్టుకొని.. భాజపా విద్వేషపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తిరుపతిలో బైబిల్ వర్సెస్ భగవద్గీత అన్నట్లు.. ఆ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మాల, మాదిగ సామాజిక వర్గాలు ఏకమై.. వైకాపా అభ్యర్థికి విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.

భాజపా దళితుల వ్యతిరేక పార్టీ అని సినీ నటుడు కత్తి మహేష్ విమర్శించారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

మతాలు, కులాలను అడ్డుపెట్టుకొని.. భాజపా విద్వేషపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తిరుపతిలో బైబిల్ వర్సెస్ భగవద్గీత అన్నట్లు.. ఆ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మాల, మాదిగ సామాజిక వర్గాలు ఏకమై.. వైకాపా అభ్యర్థికి విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.

ఇదీ చదవండి:

పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇవ్వలేదు: సుజనా చౌదరి

Last Updated : Apr 3, 2021, 4:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.