మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు, 13 జిల్లాల బీసీ నాయకులు కలిశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ స్వగృహంలో జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, రాజకీయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల కిందట రాష్ట్ర భాజపా నేత సోము వీర్రాజు.. ముద్రగడతో భేటీ అయ్యారు.
ముద్రగడతో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకుల భేటీ
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం స్వగృహలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు, బీసీ నాయకులు కలిశారు. నాలుగు రోజుల కిందట రాష్ట్ర భాజపా నాయకుడు సోము వీర్రాజు.. ముద్రగడతో భేటీ అయ్యారు.
![ముద్రగడతో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకుల భేటీ State BC Welfare Association President meets Mudragada Padmanabham east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10324879-684-10324879-1611226596163.jpg?imwidth=3840)
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు, 13 జిల్లాల బీసీ నాయకులు కలిశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ స్వగృహంలో జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, రాజకీయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల కిందట రాష్ట్ర భాజపా నేత సోము వీర్రాజు.. ముద్రగడతో భేటీ అయ్యారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్