ETV Bharat / city

'వివేకా హత్య కేసు దోషులను ఎందుకు పట్టుకోలేదు..?' - Harshakumar comments on cm ys jagan news'

ఏడు నెలలు దాటినా వివేకా హత్య కేసు దోషులను ఎందుకు పట్టుకోలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. కేసు దర్యాప్తును సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వట్లేదని ఆయన కుమార్తె హైకోర్టును ఆశ్రయించిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.

Harshakumar comments on cm ys jagan
Harshakumar comments on cm ys jagan
author img

By

Published : Jan 31, 2020, 4:30 PM IST

మాజీ ఎంపీ హర్ష కుమార్

సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వైఎస్ వివేకా హత్యకేసు దోషులను ఎందుకు పట్టుకోలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. బెయిల్​పై విడుదలైన హర్షకుమార్​ను శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆయన నివాసంలో పరామర్శించారు. ప్రభుత్వంతో పాటు సీఎం జగన్ తీరుపై హర్షకుమార్​ మండిపడ్డారు. రాజధాని తరలింపు సరికాదని అభిప్రాయపడ్డారు. సుందరమైన ప్రాంతంగా పేరున్న విశాఖ ఔన్నత్యాన్ని దెబ్బతీయొద్దని వ్యాఖ్యానించారు. తనపై వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి : నేటి విచారణలో.. సీఎం జగన్​కు మినహాయింపు

మాజీ ఎంపీ హర్ష కుమార్

సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వైఎస్ వివేకా హత్యకేసు దోషులను ఎందుకు పట్టుకోలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. బెయిల్​పై విడుదలైన హర్షకుమార్​ను శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆయన నివాసంలో పరామర్శించారు. ప్రభుత్వంతో పాటు సీఎం జగన్ తీరుపై హర్షకుమార్​ మండిపడ్డారు. రాజధాని తరలింపు సరికాదని అభిప్రాయపడ్డారు. సుందరమైన ప్రాంతంగా పేరున్న విశాఖ ఔన్నత్యాన్ని దెబ్బతీయొద్దని వ్యాఖ్యానించారు. తనపై వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి : నేటి విచారణలో.. సీఎం జగన్​కు మినహాయింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.