ETV Bharat / city

పోలీసుల అప్రమత్తం... రోడ్లన్నీ నిర్మానుష్యం - నెల్లూరులో పోలీసుల అప్రమత్తత

నెల్లూరులో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

lock down in nelore city
పోలీసుల అప్రమత్తం... రోడ్లన్నీ నిర్మానుషం
author img

By

Published : Mar 27, 2020, 3:30 PM IST

పోలీసుల అప్రమత్తం... రోడ్లన్నీ నిర్మానుష్యం

కరోనా వైరస్ నేపథ్యంలో నెల్లూరులో లాక్​డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 9 గంటల వరకు పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతిస్తున్న పోలీసులు, తర్వాత ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ప్రతి డివిజన్​లో కూరగాయల విక్రయ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకుని తిరిగే ఆటోలను సీజ్ చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవడటంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చదవండి: స్వీయ నిర్బంధంలో తినకూడనవి ఇవే...

పోలీసుల అప్రమత్తం... రోడ్లన్నీ నిర్మానుష్యం

కరోనా వైరస్ నేపథ్యంలో నెల్లూరులో లాక్​డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 9 గంటల వరకు పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతిస్తున్న పోలీసులు, తర్వాత ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ప్రతి డివిజన్​లో కూరగాయల విక్రయ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకుని తిరిగే ఆటోలను సీజ్ చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవడటంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చదవండి: స్వీయ నిర్బంధంలో తినకూడనవి ఇవే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.