ETV Bharat / city

గంజాయి పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్ - ganja cought news in vishakha

కర్నూలు, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. రెండు చోట్ల 38 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఎనిమిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

ganja cought
మన్యంలో గంజాయి ముఠా అరెస్ట్
author img

By

Published : Apr 3, 2021, 8:39 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం సరిహద్దు చెక్​పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకొని విచారించారు. వారి వద్ద ఉన్న బ్యాగ్​లను తనిఖీ చేసి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

విశాఖ మన్యం నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న ఆరుగురిని తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం సరిహద్దు చెక్​పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకొని విచారించారు. వారి వద్ద ఉన్న బ్యాగ్​లను తనిఖీ చేసి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

విశాఖ మన్యం నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న ఆరుగురిని తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వంగలపూడి అనిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.