ETV Bharat / city

కరోనా నుంచి ఇద్దరికి విముక్తి!

కర్నూలు నగరంలో కరోనా సోకిన వారిలో.. ఇద్దరు కోలుకున్నారు. వారిని అన్ని పరీక్షలు చేసిన అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేశారని కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. ఆ ఇద్దరిలో ఐదేళ్ల చిన్నారి, 38 ఏళ్ల వ్యక్తి ఉన్నారన్నారు.

author img

By

Published : May 3, 2020, 12:21 PM IST

corona patients discharge in kurnool city says colllector
కోలుకున్న ఇద్దరు కరోనా పాజిటివ్​ కేసులు

కర్నూలు జిల్లాలో కరోనా నుంచి ఇద్దరు కోలుకున్నారు. నగరానికి చెందిన 5 సంవత్సరాల చిన్నారితో పాటు నంద్యాల పట్టణానికి చెందిన 38 సంవత్సరాల మరో వ్యక్తికి కరోనా సోకగా.. వైద్యుల పర్యవేక్షణలో నంద్యాల శాంతిరామ్ జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందుకున్నారు. తాజాగా... 2 సార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. వీరిని వైద్యులు డిశ్చార్జ్ చేసినట్లు కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. వీరితో కలిపి.. కర్నూలు జిల్లాలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 68కి చేరింది.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో కరోనా నుంచి ఇద్దరు కోలుకున్నారు. నగరానికి చెందిన 5 సంవత్సరాల చిన్నారితో పాటు నంద్యాల పట్టణానికి చెందిన 38 సంవత్సరాల మరో వ్యక్తికి కరోనా సోకగా.. వైద్యుల పర్యవేక్షణలో నంద్యాల శాంతిరామ్ జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందుకున్నారు. తాజాగా... 2 సార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. వీరిని వైద్యులు డిశ్చార్జ్ చేసినట్లు కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. వీరితో కలిపి.. కర్నూలు జిల్లాలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 68కి చేరింది.

ఇదీ చదవండి:

ఇక జిల్లాలోనే కరోనా నిర్ధరణ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.