ETV Bharat / city

ఆఖరి మజిలీలో 'ఆ నలుగురు' - kurnool corona news

చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉన్న పేద కుటుంబాలకు సాయం చేస్తున్నారు ఆ యువకులు. ఎవరైనా చనిపోతే వారి మత సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు చేస్తున్నారు. ఇప్పటికి 71 మందికి అంత్యక్రియలు చేశారు.

kurnool
kurnool
author img

By

Published : Aug 19, 2020, 11:15 PM IST

కరోనా కాలంలో మానవత్వాన్ని చాటుకుంటున్నారు కర్నూలుకు చెందిన యువకులు. వైరస్​తో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఎస్.డి.పి.ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొందరు యువకులు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. తమకు అధికారులు సైతం మద్దతు ఇస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా చనిపోతే వారి మత సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు చేస్తున్నామన్నారు. ఇప్పటికి తాము 71 మందికి అంత్యక్రియలు చేశామని తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉన్న వారు తమకు సమాచారం ఇస్తే సాయం చేస్తామని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి జహంగీర్ తెలిపారు.

కరోనా కాలంలో మానవత్వాన్ని చాటుకుంటున్నారు కర్నూలుకు చెందిన యువకులు. వైరస్​తో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఎస్.డి.పి.ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొందరు యువకులు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. తమకు అధికారులు సైతం మద్దతు ఇస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా చనిపోతే వారి మత సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు చేస్తున్నామన్నారు. ఇప్పటికి తాము 71 మందికి అంత్యక్రియలు చేశామని తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉన్న వారు తమకు సమాచారం ఇస్తే సాయం చేస్తామని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి జహంగీర్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.