ETV Bharat / city

జర్నలిస్టు కుటుంబంలో విషాదం.. ఒక్కరోజు తేడాతో తండ్రీకొడుకుల మృతి

author img

By

Published : Apr 21, 2021, 8:00 PM IST

కడప నగరంలోని ఓ జర్నలిస్టు కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు కరోనాతో మృతి చెందారు. కేవలం ఒక్కరోజు తేడాతో ఇలా జరగడం అందరినీ కలచివేస్తోంది.

journalist died of covid
ఒక్కరోజు తేడాతో తండ్రీకొడుకుల మృతి

కడపలో ఓ జర్నలిస్టు కుటుంబాన్ని కరోనా కబళించింది. కరోనాతో నిన్న జర్నలిస్టు చనిపోగా.. నేడు ఆయన తండ్రి మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక్క రోజు తేడాతో తండ్రీకొడుకులు అకాల మృత్యువాతపడ్డారు. కుటుంబసభ్యులు కనీసం వారి చివరి చూపునకూ నోచుకోలేకపోయారు. ప్రస్తుతం మహమ్మారి కుటుంబాలను కకావికలం చేస్తోంది.

ఇవీ చదవండి:

కడపలో ఓ జర్నలిస్టు కుటుంబాన్ని కరోనా కబళించింది. కరోనాతో నిన్న జర్నలిస్టు చనిపోగా.. నేడు ఆయన తండ్రి మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక్క రోజు తేడాతో తండ్రీకొడుకులు అకాల మృత్యువాతపడ్డారు. కుటుంబసభ్యులు కనీసం వారి చివరి చూపునకూ నోచుకోలేకపోయారు. ప్రస్తుతం మహమ్మారి కుటుంబాలను కకావికలం చేస్తోంది.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు

నాసిక్​ మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.