కడపలో ఓ జర్నలిస్టు కుటుంబాన్ని కరోనా కబళించింది. కరోనాతో నిన్న జర్నలిస్టు చనిపోగా.. నేడు ఆయన తండ్రి మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక్క రోజు తేడాతో తండ్రీకొడుకులు అకాల మృత్యువాతపడ్డారు. కుటుంబసభ్యులు కనీసం వారి చివరి చూపునకూ నోచుకోలేకపోయారు. ప్రస్తుతం మహమ్మారి కుటుంబాలను కకావికలం చేస్తోంది.
ఇవీ చదవండి: