ETV Bharat / city

కడప కలెక్టరేట్​లో జర్నలిస్టులకు కోవిడ్​ పరీక్షలు - kadapa journalists went on swab test

కడప కలెక్టర్​ హరికిరణ్​ సమక్షంలో జర్నలిస్టులకు కోవిడ్​ పరీక్షలు జరిపారు. ఇటీవల పాత్రికేయులు కరోనాతో మృతి చెందడం వల్ల అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

journalisits underwent corona test in kadapa collectorate
జర్నలిస్టులకు స్వాబ్​ పరీక్షలు
author img

By

Published : Jul 19, 2020, 2:17 PM IST

కడప కలెక్టరేట్​లో జర్నలిస్టులకు కోవిడ్​ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల తిరుపతిలో కరోనాతో ఇద్దరు పాత్రికేయులు మృతి చెందడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 200 మందికి గొంతు నుంచి నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి :

కడప కలెక్టరేట్​లో జర్నలిస్టులకు కోవిడ్​ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల తిరుపతిలో కరోనాతో ఇద్దరు పాత్రికేయులు మృతి చెందడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 200 మందికి గొంతు నుంచి నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి :

జర్నలిస్టులను ఆదుకోవాలంటూ కలెక్టర్​కు వినతిపత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.