ETV Bharat / city

విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఒడిశా సీఎం సాయం

author img

By

Published : Jul 30, 2021, 9:32 PM IST

గుంటూరు జిల్లాలో విద్యుత్ షాక్​తో మృతి చెందినట్లు భావిస్తున్న ఒడిశా వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

odisha cm helps to fire visctimes
odisha cm helps to fire visctimes

గుంటూరు జిల్లాలో షార్ట్ సర్క్యూట్​తో మృతి చెందినట్లు భావిస్తోన్న ఒడిశా వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.

గుంటూరు జిల్లాలో షార్ట్ సర్క్యూట్​తో మృతి చెందినట్లు భావిస్తోన్న ఒడిశా వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.

సంబంధిత కథనం: current shock: గుంటూరు జిల్లాలో ఆరుగురు అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.