గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు ఓ మాదిరిగా జరిగాయి. కరోనా వ్యాప్తి, పోలీసులు ఆంక్షలు మధ్య.. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్రజలు చాలా సాదా సీదాగా ఉత్సవాలు చేసుకున్నారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి.. క్రైస్తవులు ఏసును వేడుకున్నారు. ఈ ఏడాదైనా కొవిడ్ బాధలు తొలిగిపోవాలని కోరుకున్నారు.
ఇదీ చదవండి: