గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల బంధువుల కోసం నిర్మించిన భోజనశాలను జులై 4న ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాధరాజు వెల్లడించారు. ఈ క్యాంటీన్ల ద్వారా రోజుకు 300 మందికి ఆహారం అందించవచ్చని అన్నారు. భోజన సదుపాయాలు లేక రోగుల సహాయకులు పడుతున్న అవస్థలను గమనించి ఈ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: