ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్​లో భోజనశాలను పరిశీలించిన మంత్రి శ్రీరంగనాధరాజు

author img

By

Published : Jun 24, 2021, 10:27 PM IST

గుంటూరు ప్రభుత్వాసుపత్రిని మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. రోగుల సహాయకుల కోసం నిర్మించిన భోజనశాలను సందర్శించారు.

minister sri ranganatharaju
మంత్రి శ్రీరంగనాథరాజు

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల బంధువుల కోసం నిర్మించిన భోజనశాలను జులై 4న ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాధరాజు వెల్లడించారు. ఈ క్యాంటీన్ల ద్వారా రోజుకు 300 మందికి ఆహారం అందించవచ్చని అన్నారు. భోజన సదుపాయాలు లేక రోగుల సహాయకులు పడుతున్న అవస్థలను గమనించి ఈ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల బంధువుల కోసం నిర్మించిన భోజనశాలను జులై 4న ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాధరాజు వెల్లడించారు. ఈ క్యాంటీన్ల ద్వారా రోజుకు 300 మందికి ఆహారం అందించవచ్చని అన్నారు. భోజన సదుపాయాలు లేక రోగుల సహాయకులు పడుతున్న అవస్థలను గమనించి ఈ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల సరఫరాపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.