ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్​లో భోజనశాలను పరిశీలించిన మంత్రి శ్రీరంగనాధరాజు - minister sri ranganatharaju

గుంటూరు ప్రభుత్వాసుపత్రిని మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. రోగుల సహాయకుల కోసం నిర్మించిన భోజనశాలను సందర్శించారు.

minister sri ranganatharaju
మంత్రి శ్రీరంగనాథరాజు
author img

By

Published : Jun 24, 2021, 10:27 PM IST

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల బంధువుల కోసం నిర్మించిన భోజనశాలను జులై 4న ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాధరాజు వెల్లడించారు. ఈ క్యాంటీన్ల ద్వారా రోజుకు 300 మందికి ఆహారం అందించవచ్చని అన్నారు. భోజన సదుపాయాలు లేక రోగుల సహాయకులు పడుతున్న అవస్థలను గమనించి ఈ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల బంధువుల కోసం నిర్మించిన భోజనశాలను జులై 4న ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాధరాజు వెల్లడించారు. ఈ క్యాంటీన్ల ద్వారా రోజుకు 300 మందికి ఆహారం అందించవచ్చని అన్నారు. భోజన సదుపాయాలు లేక రోగుల సహాయకులు పడుతున్న అవస్థలను గమనించి ఈ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల సరఫరాపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.