ETV Bharat / city

గుంటూరులో జనసేన పార్టీ నాయకుల రిలే నిరాహార దీక్ష

author img

By

Published : May 22, 2020, 4:21 PM IST

గుంటూరులో జనసేన పార్టీ నాయకులు 5వ రోజు రిలే నిరాహార దీక్ష చేశారు. లాక్​డౌన్​ సమయంలో వచ్చిన విద్యుత్​ బిల్లులు, ప్రభుత్వ స్థలాల విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్​ చేశారు.

janasena relay protest in guntur against increasing of current charges in lockdown period
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న గుంటూరు జనసేన నాయకులు

లాక్​డౌన్​ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులను రద్దుచేయాలని.. ప్రభుత్వ స్థలాల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 5వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రిలే దీక్షలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు. లాక్​డౌన్​​ కారణంగా ఉపాధి కోల్పోయి.. అనేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలను విద్యుత్​ ఛార్జీలను పెంచి కష్టాల్లోకి నెట్టారని జనసేన నాయకుడు కిరణ్ అన్నారు. 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలన్నారు. గుంటూరులోని పీవీకే మార్కెట్ అమ్మకం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

janasena relay protest in guntur against increasing of current charges in lockdown period
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న గుంటూరు జనసేన నాయకులు

లాక్​డౌన్​ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులను రద్దుచేయాలని.. ప్రభుత్వ స్థలాల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 5వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రిలే దీక్షలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు. లాక్​డౌన్​​ కారణంగా ఉపాధి కోల్పోయి.. అనేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలను విద్యుత్​ ఛార్జీలను పెంచి కష్టాల్లోకి నెట్టారని జనసేన నాయకుడు కిరణ్ అన్నారు. 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలన్నారు. గుంటూరులోని పీవీకే మార్కెట్ అమ్మకం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

janasena relay protest in guntur against increasing of current charges in lockdown period
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న గుంటూరు జనసేన నాయకులు

ఇదీ చదవండి :

'ప్రజలు బాధపడితే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.