ETV Bharat / city

'కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి' - guntur jc review meeting with ggh staff on covid patient treatment news

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా జాయింట్​ కలెక్టర్​ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి.. త్వరితగతిన ఫలితాలు ప్రకటించాలని సూచించారు.

'కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'
'కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'
author img

By

Published : Jul 25, 2020, 9:03 PM IST

కరోనా నుంచి బాధితులు త్వరగా కోలుకునేలా చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా జాయింట్​ కలెక్టర్​ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్యాజువాల్టి, కరోనా ఓపీ వార్డులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతోన్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి వైద్యుడు కె.సుధాకర్​తో కలిసి కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనుమానిత లక్షణాలున్న వారికి కరోనా పరీక్షలు చేసి.. త్వరితగతిన ఫలితాలు ప్రకటించాలన్నారు.

ఇదీ చూడండి..

కరోనా నుంచి బాధితులు త్వరగా కోలుకునేలా చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా జాయింట్​ కలెక్టర్​ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్యాజువాల్టి, కరోనా ఓపీ వార్డులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతోన్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి వైద్యుడు కె.సుధాకర్​తో కలిసి కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనుమానిత లక్షణాలున్న వారికి కరోనా పరీక్షలు చేసి.. త్వరితగతిన ఫలితాలు ప్రకటించాలన్నారు.

ఇదీ చూడండి..

పట్టణ పరిధిలో మూతపడిన మీసేవ కేంద్రాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.