ETV Bharat / city

నిత్యావసర సరకులు పంపిణీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ

author img

By

Published : Jun 6, 2020, 12:00 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న గుంటూరు ఐపీడీ కాలనీలోని నిరుపేదలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గుంటూరు ఐపీడీ కాలనీలోని 300 మందికి ఆయన సరకులు అందజేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసర సరకులు అందించినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గుంటూరు ఐపీడీ కాలనీలోని 300 మందికి ఆయన సరకులు అందజేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసర సరకులు అందించినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

ఇదీ చూడండి: ఇంటి పట్టునే ఉంటూ.. మనసుకు నచ్చినట్టే చేస్తూ..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.