ETV Bharat / city

'తెదేపా నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలి'

author img

By

Published : Oct 16, 2019, 7:02 PM IST

తెలుగుదేశం పార్టీ నేతలు అభద్రతకు గురై... మతిభ్రమించి మాట్లాడుతున్నారని... భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి

పోలీసులు ఆత్మ గౌరవం దెబ్బతీసేలా తెదేపా నేతలు వ్యవరించడం మంచిదికాదని... వారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారులు జాతకం అంత తమ దగ్గర ఉందని బెదిరింపులకు పాల్పడుతున్న చంద్రబాబుపైనా కేసు నమోదు చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అభద్రతకు గురై... మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు... గాంధీజీ సంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి

ఇదీ చదవండీ... ఉద్యోగాలు తొలగించి లక్షల్లో కొలువులు ఇచ్చామని గొప్పలా..?

పోలీసులు ఆత్మ గౌరవం దెబ్బతీసేలా తెదేపా నేతలు వ్యవరించడం మంచిదికాదని... వారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారులు జాతకం అంత తమ దగ్గర ఉందని బెదిరింపులకు పాల్పడుతున్న చంద్రబాబుపైనా కేసు నమోదు చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అభద్రతకు గురై... మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు... గాంధీజీ సంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి

ఇదీ చదవండీ... ఉద్యోగాలు తొలగించి లక్షల్లో కొలువులు ఇచ్చామని గొప్పలా..?

AP_GNT_21_16_BJP_VISHNU_VARDHAN_PC_AVB_AP10169 CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR యాంకర్.....పోలీసులు ఆత్మ గౌరవం దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవరించడం మంచిపద్దతి కాదని వారికీ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. గుంటూరు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ మోడీ ఇచ్చిన పిలుపు మేరకు గాంధీజీ సంకల్ప యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. పోలీసులు ఆత్మ గౌరవం దెబ్బతీసులా టీడీపీ నేతలు వ్యవరించడం మంచిపద్దతి కాదన్నారు. పోలీసులు పై అవకాశాలు చవాకులు పేలిన టీడీపీ నేతలు తక్షణమే పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. Ias అధికారులు జాతకం అంత మాదగ్గర ఉందని బెదిరింపులకు పాల్పడుతున్న చంద్రబాబు పై కేసు నమోదు చేయాలన్నారు. టీడీపీ నేతలు అభద్రత భావానికి గురై మతిభ్రమించి విధి రౌడీలుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బైట్......విష్ణు వర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.