ETV Bharat / city

బ్యాంక్​లో చోరీ.. రూ.23లక్షలు అపహరణ - బ్యాంక్​

గాంధీ పార్క్ ఎదుట ఉన్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు బ్యాంక్​లోకి ప్రవేశించి రూ. 23 లక్షల అపహరణ చేసినట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు.

bank-robbery-rs-23-lakh-abduction
బ్యాంక్​లో చోరీ- రూ.23లక్షలు అపహరణ
author img

By

Published : Aug 16, 2021, 6:51 PM IST

గుంటూరు గాంధీ పార్క్ ఎదుట ఉన్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో తెల్లవారుజామున చోరీ జరిగింది. తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బ్యాంక్​ లోకి ప్రవేశించి రూ. 23 లక్షల అపహరించినట్లు బ్యాంక్ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గుంటూరు గాంధీ పార్క్ ఎదుట ఉన్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో తెల్లవారుజామున చోరీ జరిగింది. తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బ్యాంక్​ లోకి ప్రవేశించి రూ. 23 లక్షల అపహరించినట్లు బ్యాంక్ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: పెనమకూరు స్టేట్ బ్యాంక్​లో చోరీ.. ఐదు గంటల్లో ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.