ETV Bharat / city

పరిశీలన దశలోనే 'దిశ' చట్టం: వైకాపా ఎంపీలకు కేంద్రం సమాధానం - కేంద్రాన్ని ప్రశ్నించిన వైకాపా ఎంపీలు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'దిశ' చట్టంపై వైకాపా ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ చట్టం.. సంబంధిత మంత్రుల పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించింది.

ysrcp mps
పరిశీలన దశలోనే 'దిశ' చట్టం: వైకాపా ఎంపీలకు కేంద్రం సమాధానం
author img

By

Published : Mar 9, 2021, 1:59 PM IST

Updated : Mar 9, 2021, 3:31 PM IST

'దిశ' చట్టం పరిశీలన దశలోనే ఉందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ చట్టం కేంద్ర పరిశీలనలో ఉండగా.. దానికి సంబంధించిన ప్రశ్నలను వైకాపా ఎంపీలు కేంద్రాన్ని అడిగారు. ఈ ఏడాది జనవరిలో బిల్లు వచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర బిల్లులను.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఈ బిల్లును సంబంధిత మంత్రిత్వ శాఖలు పరిశీలిస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

'దిశ' చట్టం పరిశీలన దశలోనే ఉందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ చట్టం కేంద్ర పరిశీలనలో ఉండగా.. దానికి సంబంధించిన ప్రశ్నలను వైకాపా ఎంపీలు కేంద్రాన్ని అడిగారు. ఈ ఏడాది జనవరిలో బిల్లు వచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర బిల్లులను.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఈ బిల్లును సంబంధిత మంత్రిత్వ శాఖలు పరిశీలిస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

'జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ-వాచ్ తీసుకొస్తే కోర్టును ఆశ్రయించండి'

Last Updated : Mar 9, 2021, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.