ETV Bharat / city

kishan reddy: మంత్రివర్గ విస్తరణలో కిషన్‌రెడ్డికి పదోన్నతి అవకాశం - కేంద్ర సహాయ మంత్రి కిషన్​ రెడ్డి వార్తలు

మంత్రివర్గ విస్తరణ దృష్ట్యా కేంద్రం పిలుపుతో కేంద్ర సహాయ మంత్రి కిషన్​ రెడ్డి (kishan reddy) ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మంత్రివర్గంలో కిషన్‌రెడ్డికి పదోన్నతి కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కిషన్‌రెడ్డి
kishan reddy
author img

By

Published : Jul 7, 2021, 2:25 PM IST

కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో కిషన్​రెడ్డికి(kishan reddy) పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణ దృష్ట్యా ప్రధాని నివాసానికి రావాలనే పిలుపుపై కిషన్​రెడ్డి బయలుదేరి వెళ్లారు.

ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డికి పదోన్నతి లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కిషన్​రెడ్డితో పాటు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న పురుషోత్తం రుపాలా, అనురాగ్ ఠాకూర్ కూడా ప్రధాని నివాసానికి వచ్చారు. వారికి పదోన్నతి కల్పించే అవకాశం ఉంది.

కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో కిషన్​రెడ్డికి(kishan reddy) పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణ దృష్ట్యా ప్రధాని నివాసానికి రావాలనే పిలుపుపై కిషన్​రెడ్డి బయలుదేరి వెళ్లారు.

ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డికి పదోన్నతి లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కిషన్​రెడ్డితో పాటు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న పురుషోత్తం రుపాలా, అనురాగ్ ఠాకూర్ కూడా ప్రధాని నివాసానికి వచ్చారు. వారికి పదోన్నతి కల్పించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: PAWAN KALYAN: సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే ప్రధాన లక్ష్యం: పవన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.