ETV Bharat / city

ఇద్దరు ఐఏఎస్​ అధికారుల బదిలీ... ఉత్తర్వులు జారీ - Transfer of two IAS officers news

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇద్దరు ఐఎఎస్​ అధికారుల బదిలీ..ఉత్తర్వులు జారీ
ఇద్దరు ఐఎఎస్​ అధికారుల బదిలీ..ఉత్తర్వులు జారీ
author img

By

Published : Nov 29, 2019, 10:57 PM IST

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్​గా ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న గంధం చంద్రుడును నియమిస్తూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్​గా పనిచేస్తున్న ఎస్. సత్యనారాయణను ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్​గా ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న గంధం చంద్రుడును నియమిస్తూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్​గా పనిచేస్తున్న ఎస్. సత్యనారాయణను ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.