ETV Bharat / city

ప్రధానవార్తలు @ 1PM - తెలుగు తాజా వార్తలు

.

ప్రధానవార్తలు @ 11PM
ప్రధానవార్తలు @ 11PM
author img

By

Published : Jul 27, 2020, 12:54 PM IST

  • భారత్​కు బయలుదేరిన రఫేల్ యుద్ధ విమానాలు
  • రఫేల్ యుద్ధవిమానాలు మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి చేరుకోనున్నాయి. ఫ్రాన్స్​లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఐదు యుద్ధ విమానాలు ఇవాళ టేకాఫ్ అయ్యాయి. బుధవారం నాటికి భారత్​లోని అంబాలా వైమానిక స్థావరానికి అవి చేరుకుంటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    • మృతదేహాలతో నిండిపోయిన గుంటూరు జీజీహెచ్​ మార్చురీ

    గుంటూరు జీజీహెచ్​ మార్చురీ మృతదేహాలతో నిండిపోయింది. మృతదేహాలకు పరీక్షలు చేయాలన్న నిబంధన, పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడం వల్ల పంచనామా జాప్యమవుతోంది. పరీక్ష ఫలితాలు వేగవంతం చేయాలని మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    • మృతదేహం 10 గంటలకుపైగా వార్డులోనే...

    అనంతపురం సర్వజనాసుపత్రిలో దయనీయ ఘటన జరిగింది. 50 ఏళ్ల మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరి ఎఫ్‌ఎం వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆమె చనిపోయినట్లు పక్కన ఉన్న రోగులు గుర్తించారు. కానీ ఆమె మరణించినట్లు రాత్రి వరకూ వైద్య సిబ్బందికి తెలియదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    • కేసులు లక్షదాటుతుంటే ఏం చేస్తున్నారు?: దేవినేని ఉమ

    రాష్ట్రలో కరోనా కేసులు లక్ష దాటుతుంటే ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమా నిలదీశారు. గుంటూరు జీజీహెచ్ లో 30కి పైగా మృతదేహాలు అనాథ శవాలుగా ఉండటం దారుణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    • రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?

    కరోనా సహా సముద్ర కోత వంటి సమస్యలతో బాధపడుతున్న తమ గ్రామాన్ని ఆదుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాశాడు కేరళకు చెందిన ఓ కుర్రాడు. సముద్ర తీరంలో గోడ కట్టించి తమను కాపాడాలని అభ్యర్థించాడు. ఎవరూ తమకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


      వరద బీభత్సం.. బోటులోనే గర్భిణీ ప్రసవం

    బిహార్​ తూర్పు చంపారన్​ జిల్లాలోని గోబరి గ్రామం వరదల్లో చిక్కుకుంది. ఆ గ్రామంలోని ఓ గర్భిణీకి ప్రవస వేధన మొదలైన నేపథ్యంలో ఆమెను మోటారు బోటులో ఆసుపత్రికి తరలించడానికి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం నిర్ణయించింది. కానీ మార్గం మధ్యలోనే ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    • చైనాకు మళ్లీ ఝలక్​.. పబ్​జీ సహా 280యాప్​లపై నిషేధం!

    ఇప్పటికే 59చైనా యాప్స్​ను నిషేధించిన భారత ప్రభుత్వం.. మరికొన్నింటిపై ఆంక్షలు విధించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి పబ్​జీ సహా 280 చైనా యాప్​లను నిషేధించే అవకాశముంది. ఇందుకు ఐటీశాఖ అధికారులు ఇప్పటికే పనులు మొదలుపెట్టినట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    • సుడాన్​లో భీకర వర్గ పోరు.. 60మంది మృతి

    సుడాన్​లోని మస్తేరీ గ్రామంలో రెండు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో 60మంది మృతిచెందారు. మరో 60మంది తీవ్రంగా గాయపడటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘర్షణల్లో అనేక ఇళ్లను దోచుకుని తర్వాత వాటికి నిప్పు అంటించారు దుండగులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    • టెన్నిస్​ను కెరీర్​గా ఎంచుకోవాలనుకున్నా- యువరాజ్​ సింగ్

    క్రికెటర్​గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువరాజ్​ సింగ్.. ఒకప్పుడు టెన్నిస్​ను తన కెరీర్​గా ఎంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. ఇటీవలె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    • ఆర్చరీ క్రీడాకారుడుగా నాగశౌర్య ఫస్ట్​లుక్​ ఇదే!

    టాలీవుడ్​ హీరో నాగశౌర్య కొత్త చిత్రం నుంచి ఫస్ట్​లుక్​ విడులైంది. ఆ స్టిల్​లో కండలు తిరిగిన దేహం, గుబురు గడ్డం, జట్టు ముడివేసుకొని గంభీరంగా కనిపిస్తున్నాడు. సినిమాకు సంతోష్​ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్చరీ క్రీడా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    • భారత్​కు బయలుదేరిన రఫేల్ యుద్ధ విమానాలు
    • రఫేల్ యుద్ధవిమానాలు మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి చేరుకోనున్నాయి. ఫ్రాన్స్​లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఐదు యుద్ధ విమానాలు ఇవాళ టేకాఫ్ అయ్యాయి. బుధవారం నాటికి భారత్​లోని అంబాలా వైమానిక స్థావరానికి అవి చేరుకుంటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

      • మృతదేహాలతో నిండిపోయిన గుంటూరు జీజీహెచ్​ మార్చురీ

      గుంటూరు జీజీహెచ్​ మార్చురీ మృతదేహాలతో నిండిపోయింది. మృతదేహాలకు పరీక్షలు చేయాలన్న నిబంధన, పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడం వల్ల పంచనామా జాప్యమవుతోంది. పరీక్ష ఫలితాలు వేగవంతం చేయాలని మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

      • మృతదేహం 10 గంటలకుపైగా వార్డులోనే...

      అనంతపురం సర్వజనాసుపత్రిలో దయనీయ ఘటన జరిగింది. 50 ఏళ్ల మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరి ఎఫ్‌ఎం వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆమె చనిపోయినట్లు పక్కన ఉన్న రోగులు గుర్తించారు. కానీ ఆమె మరణించినట్లు రాత్రి వరకూ వైద్య సిబ్బందికి తెలియదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

      • కేసులు లక్షదాటుతుంటే ఏం చేస్తున్నారు?: దేవినేని ఉమ

      రాష్ట్రలో కరోనా కేసులు లక్ష దాటుతుంటే ప్రభుత్వ ఏం చర్యలు తీసుకుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమా నిలదీశారు. గుంటూరు జీజీహెచ్ లో 30కి పైగా మృతదేహాలు అనాథ శవాలుగా ఉండటం దారుణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

      • రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?

      కరోనా సహా సముద్ర కోత వంటి సమస్యలతో బాధపడుతున్న తమ గ్రామాన్ని ఆదుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాశాడు కేరళకు చెందిన ఓ కుర్రాడు. సముద్ర తీరంలో గోడ కట్టించి తమను కాపాడాలని అభ్యర్థించాడు. ఎవరూ తమకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


        వరద బీభత్సం.. బోటులోనే గర్భిణీ ప్రసవం

      బిహార్​ తూర్పు చంపారన్​ జిల్లాలోని గోబరి గ్రామం వరదల్లో చిక్కుకుంది. ఆ గ్రామంలోని ఓ గర్భిణీకి ప్రవస వేధన మొదలైన నేపథ్యంలో ఆమెను మోటారు బోటులో ఆసుపత్రికి తరలించడానికి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం నిర్ణయించింది. కానీ మార్గం మధ్యలోనే ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

      • చైనాకు మళ్లీ ఝలక్​.. పబ్​జీ సహా 280యాప్​లపై నిషేధం!

      ఇప్పటికే 59చైనా యాప్స్​ను నిషేధించిన భారత ప్రభుత్వం.. మరికొన్నింటిపై ఆంక్షలు విధించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి పబ్​జీ సహా 280 చైనా యాప్​లను నిషేధించే అవకాశముంది. ఇందుకు ఐటీశాఖ అధికారులు ఇప్పటికే పనులు మొదలుపెట్టినట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

      • సుడాన్​లో భీకర వర్గ పోరు.. 60మంది మృతి

      సుడాన్​లోని మస్తేరీ గ్రామంలో రెండు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో 60మంది మృతిచెందారు. మరో 60మంది తీవ్రంగా గాయపడటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘర్షణల్లో అనేక ఇళ్లను దోచుకుని తర్వాత వాటికి నిప్పు అంటించారు దుండగులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

      • టెన్నిస్​ను కెరీర్​గా ఎంచుకోవాలనుకున్నా- యువరాజ్​ సింగ్

      క్రికెటర్​గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువరాజ్​ సింగ్.. ఒకప్పుడు టెన్నిస్​ను తన కెరీర్​గా ఎంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. ఇటీవలె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

      • ఆర్చరీ క్రీడాకారుడుగా నాగశౌర్య ఫస్ట్​లుక్​ ఇదే!

      టాలీవుడ్​ హీరో నాగశౌర్య కొత్త చిత్రం నుంచి ఫస్ట్​లుక్​ విడులైంది. ఆ స్టిల్​లో కండలు తిరిగిన దేహం, గుబురు గడ్డం, జట్టు ముడివేసుకొని గంభీరంగా కనిపిస్తున్నాడు. సినిమాకు సంతోష్​ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్చరీ క్రీడా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

      ETV Bharat Logo

      Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.