ETV Bharat / city

తెలంగాణ: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్​గఢ్​ జిల్లా కాంకేర్ జిల్లాలో రెండు వేర్వేరుచోట్ల... పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా... ఓ ఎస్​ఎస్​బీ జవాన్​కు గాయాలయ్యాయి.

author img

By

Published : Nov 23, 2020, 3:25 PM IST

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

కోసరోడ్​లోని ఎస్​ఎస్​బీ క్యాంపు వద్ద కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జవాన్​కు గాయాలయ్యాయి. మృతదేహలతోపాటు, ఆరు ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను కాంకేర్ జిల్లా ఎస్పీ గోరక్ నాద్ బగేల్ ధ్రవీకరించారు.

ఇదీ చూడండి: ఆటోల్లో మహిళల భద్రతకు 'అభయం'‌.. ప్రారంభించిన సీఎం

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

కోసరోడ్​లోని ఎస్​ఎస్​బీ క్యాంపు వద్ద కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జవాన్​కు గాయాలయ్యాయి. మృతదేహలతోపాటు, ఆరు ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను కాంకేర్ జిల్లా ఎస్పీ గోరక్ నాద్ బగేల్ ధ్రవీకరించారు.

ఇదీ చూడండి: ఆటోల్లో మహిళల భద్రతకు 'అభయం'‌.. ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.