ETV Bharat / city

ఆంగ్ల మాధ్యమంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

author img

By

Published : Sep 2, 2020, 10:19 PM IST

Updated : Sep 3, 2020, 12:39 AM IST

ఆంగ్ల మాధ్యమం అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై... ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని వైకాపా సర్కార్ కోరుతోంది.

Supreme Court
Supreme Court

ఆంగ్ల మాధ్యమం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైకాపా సర్కార్ తెచ్చిన జీవోలు 81, 85లను హైకోర్టు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. దీనిపై గురువారం జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించనుంది.

ఇదీ చదవండి

ఆంగ్ల మాధ్యమం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైకాపా సర్కార్ తెచ్చిన జీవోలు 81, 85లను హైకోర్టు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. దీనిపై గురువారం జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించనుంది.

ఇదీ చదవండి

ఆంగ్లమాధ్యమం జీవోలు రాజ్యాంగ విరుద్ధం

Last Updated : Sep 3, 2020, 12:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.