ETV Bharat / city

మరో రూ.2,000 కోట్ల రుణం

author img

By

Published : Oct 28, 2020, 7:42 AM IST

ఏపీ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది.

The AP government borrowed another Rs 2,000 crore on Tuesday.
మరో రూ.2,000 కోట్ల రుణం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. రూ.1,000 కోట్లు 13 సంవత్సరాల కాల వ్యవధికి 6.55శాతం వడ్డీకి, మరో వెయ్యి కోట్లు 18 సంవత్సరాల కాల వ్యవధికి 6.77శాతం వడ్డీ చొప్పున తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. రూ.1,000 కోట్లు 13 సంవత్సరాల కాల వ్యవధికి 6.55శాతం వడ్డీకి, మరో వెయ్యి కోట్లు 18 సంవత్సరాల కాల వ్యవధికి 6.77శాతం వడ్డీ చొప్పున తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.