ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. రూ.1,000 కోట్లు 13 సంవత్సరాల కాల వ్యవధికి 6.55శాతం వడ్డీకి, మరో వెయ్యి కోట్లు 18 సంవత్సరాల కాల వ్యవధికి 6.77శాతం వడ్డీ చొప్పున తీసుకున్నారు.
మరో రూ.2,000 కోట్ల రుణం
ఏపీ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది.
![మరో రూ.2,000 కోట్ల రుణం The AP government borrowed another Rs 2,000 crore on Tuesday.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9336623-1010-9336623-1603851006908.jpg?imwidth=3840)
మరో రూ.2,000 కోట్ల రుణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. రూ.1,000 కోట్లు 13 సంవత్సరాల కాల వ్యవధికి 6.55శాతం వడ్డీకి, మరో వెయ్యి కోట్లు 18 సంవత్సరాల కాల వ్యవధికి 6.77శాతం వడ్డీ చొప్పున తీసుకున్నారు.
ఇదీ చదవండి: