ETV Bharat / city

'రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ తిరిగి వెళ్లిపోతున్నాయి'

author img

By

Published : Feb 6, 2020, 11:57 AM IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలన్నీ.... ఇప్పుడు తిరిగి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. 22 మంది ఎంపీలున్న వైకాపా... కేంద్రం మెడలు వంచిందా అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని నిలదీశారు.

devineni uma in amaravathi
devineni uma in amaravathi
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత దేవినేని విమర్శలు

.

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత దేవినేని విమర్శలు

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.