ETV Bharat / city

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి'

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాష్ట్ర భాజపా నేతలు కలిశారు. ఈ విషయంపై మరోసారి సమీక్షించాలంటూ… వినతిపత్రం అందజేశారు.

author img

By

Published : Feb 15, 2021, 6:56 PM IST

State BJP leaders
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిసిన రాష్ట్ర భాజపా నేతలు
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిసిన రాష్ట్ర భాజపా నేతలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలంటూ.. రాష్ట్ర భాజపా నేతలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిశారు. ఈ విషయంపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. పురందేశ్వరి, మాధవ్, విష్ణుకుమార్‌రాజు.. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిసిన రాష్ట్ర భాజపా నేతలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలంటూ.. రాష్ట్ర భాజపా నేతలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిశారు. ఈ విషయంపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. పురందేశ్వరి, మాధవ్, విష్ణుకుమార్‌రాజు.. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

ఇదీ చదవండి:

రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపిన గంటా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.