ETV Bharat / city

కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ విచారణ

author img

By

Published : Aug 5, 2020, 5:00 PM IST

తమ కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ రమేశ్​కుమార్ విచారణ చేపట్టారు. వాస్తు పేరుతో మార్పులు చేశారన్న ప్రచారంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని నిమ్మగడ్డ తెలిపారు.

SEC inquiry into changes made in the workplace
కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ విచారణ

తమ కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ విచారణ చేపట్టారు. కార్యాలయంలో మార్పులకు ఎవరు ఆదేశించారనే దానిపై విచారణ చేశారు. ఎస్ఈసీ ఛాంబర్, అధికారుల కార్యాలయం మధ్య ఉన్న ద్వారం మూసివేతపై ఆరా తీశారు. వాస్తు పేరుతో మార్పులు చేశారన్న ప్రచారంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చారు. తాను బాధ్యతలు చేపట్టకముందే కార్యాలయంలో మార్పులు చేశారని ఎస్ఈసీ వివరించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ తెలిపారు.

తమ కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ విచారణ చేపట్టారు. కార్యాలయంలో మార్పులకు ఎవరు ఆదేశించారనే దానిపై విచారణ చేశారు. ఎస్ఈసీ ఛాంబర్, అధికారుల కార్యాలయం మధ్య ఉన్న ద్వారం మూసివేతపై ఆరా తీశారు. వాస్తు పేరుతో మార్పులు చేశారన్న ప్రచారంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చారు. తాను బాధ్యతలు చేపట్టకముందే కార్యాలయంలో మార్పులు చేశారని ఎస్ఈసీ వివరించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ తెలిపారు.

ఇదీ చదవండీ... విధి నిర్వహణలోనూ ప్రతిభ చూపించాలి: జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.