ETV Bharat / city

'ఎన్జీవోల తరహాలో... ఓపీఎస్​ అమలు చేయండి' - apsrtc employees meeting news

సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు, విలీన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెన్షన్​ తదితర అంశాలపై యూనియన్​ సభ్యులు వినతిపత్రం సమర్పించారు.

ఓపీఎస్​ ఇవ్వండి
author img

By

Published : Nov 14, 2019, 5:33 PM IST

ఓపీఎస్​ ఇవ్వండి

జనవరి 1 నుంచి పబ్లిక్​ ట్రాన్స్​పోర్టు విభాగం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గురువారం సచివాలయంలో కార్మిక సంఘాలతో ఆర్టీసీ విలీన కమిటీ భేటీ అయింది. కార్మికులకు వర్తించే సౌకర్యాలపై విధానాలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఎంప్లాయిస్​ యానియన్​, నేషనల్​ మజ్దూర్​ యూనియన్​, వైఎస్​ఆర్​ ఆర్టీసీ మజ్దూర్​ కార్మిక సంఘం, రిటైర్డ్​ ఉద్యోగ సంఘాలు చర్చలో పాల్గొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఎన్జీవోల తరహాలో... ఓపీఎస్​ పెన్షన్​ను ఇవ్వడం సహా... మరో 26 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంప్లాయిస్​ యూనియన్లు​ అందించాయి.

ఓపీఎస్​ ఇవ్వండి

జనవరి 1 నుంచి పబ్లిక్​ ట్రాన్స్​పోర్టు విభాగం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గురువారం సచివాలయంలో కార్మిక సంఘాలతో ఆర్టీసీ విలీన కమిటీ భేటీ అయింది. కార్మికులకు వర్తించే సౌకర్యాలపై విధానాలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఎంప్లాయిస్​ యానియన్​, నేషనల్​ మజ్దూర్​ యూనియన్​, వైఎస్​ఆర్​ ఆర్టీసీ మజ్దూర్​ కార్మిక సంఘం, రిటైర్డ్​ ఉద్యోగ సంఘాలు చర్చలో పాల్గొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఎన్జీవోల తరహాలో... ఓపీఎస్​ పెన్షన్​ను ఇవ్వడం సహా... మరో 26 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంప్లాయిస్​ యూనియన్లు​ అందించాయి.

ఇదీ చదవండి :

కడప ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.