ETV Bharat / city

'సమైక్యస్ఫూర్తితో మనం ఉంటే.. దేశం ప్రగతిపథంలో ఉంటుంది'

author img

By

Published : Jan 26, 2020, 3:19 PM IST

హైకోర్టు ప్రాంగణంలోని గణతంత్ర వేడుకల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకున్నారు.

republicday celebrations at hicourt of andhrapradesh
ఏపీ హైకోర్టు వద్ద గణతంత్ర వేడుకలు
హైకోర్టు వద్ద జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ జేకే మహేశ్వరి

ప్రజలంతా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ సమైక్యస్ఫూర్తితో ముందుకు సాగితే దేశం ప్రగతిపథంలో పరుగులు తీస్తుందని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్ మహేశ్వరి అన్నారు. హైకోర్టు ప్రాంగణంలో గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

హైకోర్టు వద్ద జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ జేకే మహేశ్వరి

ప్రజలంతా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ సమైక్యస్ఫూర్తితో ముందుకు సాగితే దేశం ప్రగతిపథంలో పరుగులు తీస్తుందని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్ మహేశ్వరి అన్నారు. హైకోర్టు ప్రాంగణంలో గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

ఇవీ చదవండి:

'ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.