ETV Bharat / city

తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప - karimnagar district latest news

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. పూర్తిగా బంగారు వర్ణంలో ఉన్న ఓ 5 కిలోల చేప వలలో పడింది. అరుదుగా కనిపించే అందమైన చేపను చూసేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.

తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప
తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప
author img

By

Published : Dec 29, 2020, 3:39 PM IST

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి చెరువులో లింగాపూర్‌కు చెందిన పలువురు మత్స్యకారులు చేపల కోసం వలలు వేశారు. ఈ క్రమంలోనే ఓ మత్స్యకారుని వలలో బంగారు వర్ణంలో ఉన్న చేప చిక్కింది. దీని బరువు సుమారు 5 కిలోల వరకు ఉన్నట్లు మత్స్యకారుడు తెలిపాడు.

చేప పూర్తిగా బంగారు వర్ణంలో ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి చేపలు అరుదుగా కనిపిస్తాయని మత్స్యకారులు వెల్లడించారు.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి చెరువులో లింగాపూర్‌కు చెందిన పలువురు మత్స్యకారులు చేపల కోసం వలలు వేశారు. ఈ క్రమంలోనే ఓ మత్స్యకారుని వలలో బంగారు వర్ణంలో ఉన్న చేప చిక్కింది. దీని బరువు సుమారు 5 కిలోల వరకు ఉన్నట్లు మత్స్యకారుడు తెలిపాడు.

చేప పూర్తిగా బంగారు వర్ణంలో ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి చేపలు అరుదుగా కనిపిస్తాయని మత్స్యకారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​ వాదన అనుమానాస్పదంగా ఉంది: షబ్బీర్​ అలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.