ETV Bharat / city

రైతుల దీక్షకు మద్దతుగా అమరావతిలో ర్యాలీ - రాజధానికి మద్దతుగా ర్యాలీ

తెదేపా పిలుపు మేరకు రాజధాని రైతుల దీక్షకు మద్ధతుగా అఖిలపక్ష జేఏసీ, మండల తెదేపా నాయకులు అమరావతిలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.

రైతుల దీక్షకు మద్దతుగా అమరావతిలో ర్యాలీ
రైతుల దీక్షకు మద్దతుగా అమరావతిలో ర్యాలీ
author img

By

Published : Oct 12, 2020, 1:04 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి తెదేపా నాయకులు, అఖిలపక్ష జేఏసీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. వారికి మద్దతుగా అమరావతిలోని గాంధీ బొమ్మ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి అమరావతి మద్ధతుగా నినాదాలు చేశారు.

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి తెదేపా నాయకులు, అఖిలపక్ష జేఏసీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. వారికి మద్దతుగా అమరావతిలోని గాంధీ బొమ్మ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి అమరావతి మద్ధతుగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి

కరోనా ఎఫెక్ట్.. ఆగిన మగ్గాల మాటున నేతన్నల కన్నీటి వెతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.