ETV Bharat / city

వాతావరణం: రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా... రాష్ట్రంలో పలు చోట్లు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతవరణ శాఖ తెలిపింది.

author img

By

Published : Oct 3, 2020, 5:11 PM IST

rains will be showered in the state for upcoming three days says indian weather department
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే 3-4 రోజుల్లో ఎడతెరపి లేకుండా వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో , రాయలసీమలో మూడు రోజల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొంది.

వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే 3-4 రోజుల్లో ఎడతెరపి లేకుండా వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో , రాయలసీమలో మూడు రోజల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొంది.

ఇదీ చదవండి:

బాంబ్‌ స్క్వాడ్‌ జాగిలం.. స్కూబీ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.