ETV Bharat / city

ట్యాక్సీ యజమానులను ఆదుకోండి: పవన్

లాక్​డౌన్ సడలింపుల తర్వాత ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని...ఇలాంటి సమయంలో పర్మిట్ ఫీజు, రోడ్డు పన్ను రద్దు చేసి ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు.

author img

By

Published : Jun 19, 2020, 7:28 PM IST

Pavan  Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్

పర్మిట్ ఫీజు, రోడ్డుపన్ను రద్దు చేసి ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కోరారు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఉపాధి అవకాశాలు నామమాత్రంగా ఉన్నాయని.. ఈ సమయంలో రవాణాశాఖ ఒత్తిడి భావ్యం కాదన్నారు. నెలాఖరులోగా పన్నులు, రుసుములు చెల్లించాలనడం సరికాదని...సీట్ల కుదింపు ఆంక్షలు ఉన్నంతవరకూ పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు.

పర్మిట్ ఫీజు, రోడ్డుపన్ను రద్దు చేసి ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కోరారు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఉపాధి అవకాశాలు నామమాత్రంగా ఉన్నాయని.. ఈ సమయంలో రవాణాశాఖ ఒత్తిడి భావ్యం కాదన్నారు. నెలాఖరులోగా పన్నులు, రుసుములు చెల్లించాలనడం సరికాదని...సీట్ల కుదింపు ఆంక్షలు ఉన్నంతవరకూ పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు.

ఇవీ చదవండి: 'ఏయే ప్రాజెక్టులకు ఎంత కేటాయించారో స్పష్టం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.