ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 31-07-2021

నేటి ప్రధాన వార్తలు: 31-07-2021

author img

By

Published : Jul 31, 2021, 6:53 AM IST

NEWSTODAY
నేటి ప్రధాన వార్తలు
  • కృష్ణా జిల్లా కొండపల్లిలో పర్యటించనున్న తెదేపా నిజనిర్ధరణ కమిటీ
  • విజయవాడ: నేడు గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసానికి చంద్రబాబు.. కుటుంబీకులకు పరామర్శ
  • ఐపీఎస్‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
  • ఉదయం 10.30 గం.కు భారత్‌-చైనా కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు
  • ఒలింపిక్స్​లో.. మధ్యాహ్నం 2.30 గం.కు సింధు-తైజుయింగ్‌ మ్యాచ్‌
  • నటుడు శరత్​ బాబు పుట్టినరోజు
  • నటి కియారా అద్వాణీ జన్మదినం

  • కృష్ణా జిల్లా కొండపల్లిలో పర్యటించనున్న తెదేపా నిజనిర్ధరణ కమిటీ
  • విజయవాడ: నేడు గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసానికి చంద్రబాబు.. కుటుంబీకులకు పరామర్శ
  • ఐపీఎస్‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
  • ఉదయం 10.30 గం.కు భారత్‌-చైనా కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు
  • ఒలింపిక్స్​లో.. మధ్యాహ్నం 2.30 గం.కు సింధు-తైజుయింగ్‌ మ్యాచ్‌
  • నటుడు శరత్​ బాబు పుట్టినరోజు
  • నటి కియారా అద్వాణీ జన్మదినం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.