ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు

.

author img

By

Published : Apr 9, 2021, 6:54 AM IST

news today
నేటి ప్రధాన వార్తలు
  • విజయనగరం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిలాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నేడు రీపోలింగ్
  • నేడు సర్వేపల్లి నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రచారం
  • నేడు కర్నూలు జిల్లా ఆదోనిలో మంత్రి ఆళ్ల నాని పర్యటన
  • ఖమ్మంలో పెవిలియన్‌ మైదానంలో వైఎస్​ షర్మిల సంకల్ప సభ
  • నెదర్లాండ్ ప్రధానితో మోదీ వర్చువల్ సమావేశం
  • భారత్- చైనా అధికారుల ఉన్నతస్థాయి సమావేశం
  • ఐపీఎల్‌-14 ప్రారంభం.. తొలి మ్యాచ్​లో తలపడనున్న ముంబయి, బెంగళూరు
  • పవన్​కల్యాణ్ 'వకీల్‌ సాబ్' చిత్రం విడుదల

  • విజయనగరం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిలాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నేడు రీపోలింగ్
  • నేడు సర్వేపల్లి నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రచారం
  • నేడు కర్నూలు జిల్లా ఆదోనిలో మంత్రి ఆళ్ల నాని పర్యటన
  • ఖమ్మంలో పెవిలియన్‌ మైదానంలో వైఎస్​ షర్మిల సంకల్ప సభ
  • నెదర్లాండ్ ప్రధానితో మోదీ వర్చువల్ సమావేశం
  • భారత్- చైనా అధికారుల ఉన్నతస్థాయి సమావేశం
  • ఐపీఎల్‌-14 ప్రారంభం.. తొలి మ్యాచ్​లో తలపడనున్న ముంబయి, బెంగళూరు
  • పవన్​కల్యాణ్ 'వకీల్‌ సాబ్' చిత్రం విడుదల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.