-
అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు @ysjagan గారూ! పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామని..రూ.250 పెంచి ఆగిపోయారు. ఒకటో తారీఖునే తలుపులు ఇరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి? ఈ రోజు 1వ తేదీ..5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదు.(1/3)
— Lokesh Nara (@naralokesh) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు @ysjagan గారూ! పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామని..రూ.250 పెంచి ఆగిపోయారు. ఒకటో తారీఖునే తలుపులు ఇరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి? ఈ రోజు 1వ తేదీ..5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదు.(1/3)
— Lokesh Nara (@naralokesh) August 1, 2021అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు @ysjagan గారూ! పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామని..రూ.250 పెంచి ఆగిపోయారు. ఒకటో తారీఖునే తలుపులు ఇరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి? ఈ రోజు 1వ తేదీ..5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదు.(1/3)
— Lokesh Nara (@naralokesh) August 1, 2021
అవ్వా తాతల్ని జగన్ ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామని.. 250 రూపాయలు మాత్రమే పెంచి ఆగిపోయారని అన్నారు. ఒకటో తారీఖునే తలుపులు విరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయని ధ్వజమెత్తారు. 1వ తేదీ 5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదని ఆక్షేపించారు. ప్రతీనెలా టెక్నికల్ ప్రాబ్లమేనా లేక అప్పు దొరకడంలేదా అని నిలదీశారు.