ETV Bharat / city

వైకాపా రెండేళ్ల పాలన పూర్తి.. పుస్తకం విడుదల చేయనున్న సీఎం

author img

By

Published : May 29, 2021, 9:24 PM IST

నేటితో వైకాపా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను.. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు, అమలు తీరును వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ రేపు పుస్తకం విడుదల చేయనున్నారు.

jagan
jagan

అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రేపు మధ్యాహ్నం ప్రత్యేక పుస్తకం విడుదల చేయనున్నారు. రెండేళ్ల పాలనలో ప్రజలకు అందించిన పథకాలను అందులో ప్రస్తావించనున్నారు.

ఇదీ చదవండి:

అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రేపు మధ్యాహ్నం ప్రత్యేక పుస్తకం విడుదల చేయనున్నారు. రెండేళ్ల పాలనలో ప్రజలకు అందించిన పథకాలను అందులో ప్రస్తావించనున్నారు.

ఇదీ చదవండి:

సంగం డెయిరీ.. పాల ఉత్పత్తిదారుల ఆస్తి: ధూళిపాళ్ల నరేంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.