ETV Bharat / city

'కేంద్రం అటవీశాఖకు ఇచ్చిన నిధులను ఎలా వాడారో చెప్పాలి' - high court comments on Forest Department

అటవీశాఖలో కంపా నిధుల వినియోగంపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం అటవీశాఖకు ఇచ్చిన నిధులను ఎలా వాడారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది.

How to use the funds given by the Center to the Forest Department.. asks high court
హైకోర్టు
author img

By

Published : Nov 27, 2020, 7:34 PM IST

అటవీశాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ వేయకుంటే అధికారులు కోర్టుకు రావాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. కేంద్ర ఇచ్చిన కంపా నిధులు సక్రమంగా వినియోగించలేదని పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం అటవీశాఖకు ఇచ్చిన నిధులను ఎలా వాడారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండీ...

అటవీశాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ వేయకుంటే అధికారులు కోర్టుకు రావాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. కేంద్ర ఇచ్చిన కంపా నిధులు సక్రమంగా వినియోగించలేదని పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం అటవీశాఖకు ఇచ్చిన నిధులను ఎలా వాడారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండీ...

కాపులుప్పాడలో అతిథిగృహం నిర్మాణంపై హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.