ఇదీ చదవండి:
కర్నూలుకు కార్యాలయాల తరలింపు పిటిషన్పై నేడు విచారణ - మిలీనియం టవర్స్కు నిధుల విడుదలపై హైకోర్టు విచారణ న్యూస్
మిలీనియం టవర్స్కు నిధులు, కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్పై ఇవాళ ధర్మాసనం విచారించనుంది. అమరావతిలో రూ.వేల కోట్ల పనులు జరుగుతున్నాయని వ్యాజ్యంలో పిటిషనర్ పేర్కొన్నారు. మౌఖిక ఆదేశాలతో పనులు ఎలా నిలిపేస్తారని వ్యాజ్యంలో ప్రస్తావించారు.
![కర్నూలుకు కార్యాలయాల తరలింపు పిటిషన్పై నేడు విచారణ high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5978829-625-5978829-1580982023496.jpg?imwidth=3840)
high court
ఇదీ చదవండి: