ETV Bharat / city

సుష్మా జీ.. మీ సేవలు మరువం: గవర్నర్

భాజపా అగ్ర నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల.. గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం తెలియజేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

author img

By

Published : Aug 7, 2019, 8:55 AM IST

సుష్మా జీ.. మీ సేవలు మరువం: గవర్నర్

విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. విదేశాంగమంత్రిగా ఆమె చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిచారు. సుష్మా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇవీ చదవండి..

విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. విదేశాంగమంత్రిగా ఆమె చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిచారు. సుష్మా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇవీ చదవండి..

నవరత్నాల అమలుకు ప్రత్యేక విభాగం

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఈరోజు ప్రజలకు మజ్జిగ అందించారు. పట్టణంలోని శ్రీ సుబ్రహ్మణ్యం సామి ఆలయం భక్తులు ఈనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 1200 మందికి మజ్జిగ ఇస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలోని పలు కూడళ్లలో ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించే వారికి అందించారు. వృద్ధులకు తాగించారు. మండుటెండలో నెల రోజుల పాటు గా మజ్జిగ ఇస్తామని భక్తులు తెలిపారు. కమిషనర్ చేతుల మీద ఈరోజు అందించారు.


Body:నా యుడుపేట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.