మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. పెరుగుతున్న కొవిడ్ కేసులకు సంబంధించి ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కరోనా జాగ్రత్తలు, వ్యాక్సిన్ అంశాలపై సీఎం... ప్రధానికి వివరించనున్నారు.
ఇదీ చదవండి: