ETV Bharat / city

ఈనెల 5న ప్రధానితో సీఎం జగన్ సమావేశం..! - CM jagan

ఈ నెల 5న ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై మోదీతో చర్చించనున్నారు. అలాగే అక్టోబరు 15 నుంచి అమలు చేయనున్న వైఎస్​ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించనున్నట్లు సమాచారం.

ఈనెల 5న ప్రధానితో సీఎం జగన్ సమావేశం !
author img

By

Published : Oct 3, 2019, 9:06 PM IST

ముఖ్యమంత్రి జగన్ ఈనెల 5న దిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు దిల్లీ బయల్దేరనున్న సీఎం ప్రధాని మోదీతో మధ్యాహ్నాం భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించనున్నారు. అదే సమయంలో అక్టోబరు 15 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్న వైఎస్​ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీచదవండి

ముఖ్యమంత్రి జగన్ ఈనెల 5న దిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు దిల్లీ బయల్దేరనున్న సీఎం ప్రధాని మోదీతో మధ్యాహ్నాం భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించనున్నారు. అదే సమయంలో అక్టోబరు 15 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్న వైఎస్​ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీచదవండి

ఇకపై పంటలు వేసిన వెంటనే ధరల ప్రకటన: సీఎం

Intro:ap_tpg_83_3_vanalokolatam_ab_ap10162


Body:దెందులూరు మండలం గోపన్నపాలెం లో శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల విద్యార్థులు జోరు వానలో కోలాట నృత్యాలు , పిరమిడ్ విన్యాసాలు , నృత్యాలు చేస్తూ అందరిని ఉత్సాహపరిచారు . అంతర్ కళాశాలల పోటీల్లో భాగంగా గురువారం సాయంత్రం వర్షం రావడంతో ఎక్కడ ఎక్కడ అ గూటికి చేరారు . కళాశాల విద్యార్థులు మాత్రం వానలోనే కోలాట నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.