ETV Bharat / city

విజయవాడలో మువ్వన్నెల రెపరెపలు... జగన్ పతాకావిష్కరణ - undefined

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్​ జగన్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.

జగన్
author img

By

Published : Aug 15, 2019, 10:31 AM IST

విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలో సీఎం జగన్

విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులకు సీఎం జగన్‌ పతకాలు ప్రదానం చేశారు.

విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలో సీఎం జగన్

విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులకు సీఎం జగన్‌ పతకాలు ప్రదానం చేశారు.

Intro:ap_knl_21_25_pekata_22lakhs_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.22.45 లక్షలు, ఒక కారు, 6 ద్విచక్ర వాహనాలు, 18 చారవాణి లను స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. నంద్యాలకు చెందిన 7 మంది, కడపజిల్లా, ఇతర ప్రాంతాలకు చెందినవారు పేకాట అడుతుండగా దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో సీఐ దైవ ప్రసాద్, నలుగురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నట్లు డిఎస్పీ తెలిపారు
బైట్, చిదానందరెడ్డి, డిఎస్పీ, నంద్యాల


Body:పేకాట 22 లక్షలు స్వాదినం


Conclusion:8008573804 సీసీ.నరసింహులు, నంద్యాల కర్నూలు జిల్లా.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.