ETV Bharat / city

పీఎం ఛాంపియన్​షిప్ విజేతలకు సీఎం జగన్ ప్రోత్సాహకాలు - గణతంత్ర వేడుకల్లో పీఎం ట్రోఫీ అవార్డు విజేతలకు సీఎం జగన్ నగదు ప్రోత్సాహకాలు

2020-21కి గాను గణతంత్ర వేడుకల్లో ప్రధానమంత్రి ఛాంపియన్​షిప్ విజేతలకు.. రూ. 2 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసిన ఎన్​సీసీ కేడెట్లను ముఖ్యమంత్రి అభినందించారు.

cm jagan congratulates pm championship winners at tadepalli
పీఎం ఛాంపియన్​షిప్ విజేతలకు సీఎం జగన్ ప్రోత్సాహకాలు
author img

By

Published : Feb 5, 2021, 10:17 PM IST

గణతంత్ర వేడుకల్లో పీఎం ట్రోఫీ అవార్డు విజేతలను సీఎం జగన్​ అభినందించారు. 2020–21కి గాను ప్రధానమంత్రి ఛాంపియన్‌షిప్‌ బ్యానర్​ను.. ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ గెలుచుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆ కేడెట్లతో పాటు పులువురు అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. విజేతలు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ వారికి ప్రకటించారు.

ఇదీ చదవండి:

గణతంత్ర వేడుకల్లో పీఎం ట్రోఫీ అవార్డు విజేతలను సీఎం జగన్​ అభినందించారు. 2020–21కి గాను ప్రధానమంత్రి ఛాంపియన్‌షిప్‌ బ్యానర్​ను.. ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ గెలుచుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆ కేడెట్లతో పాటు పులువురు అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. విజేతలు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ వారికి ప్రకటించారు.

ఇదీ చదవండి:

అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి: సీఎం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.