ETV Bharat / city

'అమరావతి ప్రాజెక్టును చంపేస్తుంటే కన్నీరు వస్తోంది'

author img

By

Published : Jul 31, 2020, 9:30 PM IST

అమరావతి గురించి మాట్లాడుతూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి తన కోసం కాదని అందరూ ఏదో రోజు తెలుసుకుంటారని పేర్కొన్నారు.

Chandrababu gets Emotional while talking about Amaravathi Project
చంద్రబాబు
చంద్రబాబు

రాజధాని అంశంపై మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి ప్రాజెక్టును చంపేస్తుంటే కన్నీరు వస్తోందన్న చంద్రబాబు... అమరావతి తన కోసం కాదని అందరూ ఏదో రోజు తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఇవాళ్టి తన మీడియా సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు చెప్పారు.

ఇదీ చదవండీ... 'త్వరలోనే పరిపాలన రాజధానికి సీఎం శంకుస్థాపన'

చంద్రబాబు

రాజధాని అంశంపై మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి ప్రాజెక్టును చంపేస్తుంటే కన్నీరు వస్తోందన్న చంద్రబాబు... అమరావతి తన కోసం కాదని అందరూ ఏదో రోజు తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఇవాళ్టి తన మీడియా సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు చెప్పారు.

ఇదీ చదవండీ... 'త్వరలోనే పరిపాలన రాజధానికి సీఎం శంకుస్థాపన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.