ETV Bharat / city

కేంద్రానికి రాష్ట్ర మంత్రి బాలినేని లేఖ... ఎందుకంటే..? - ppas related power in ap

విద్యుత్​ ఒప్పందాల వల్ల ఏటా రూ.5 కోట్ల భారం మోయాల్సి వస్తోందని రాష్ట్ర విద్యుత్​ మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి... కేంద్ర విద్యుత్​ మంత్రి ఆర్​.కె.సింగ్​కు లేఖ రాశారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఇవి మరింత భారంగా మారాయని తన లేఖలో వివరించారు.

మంత్రి బాలినేని లేఖ
author img

By

Published : Oct 12, 2019, 6:32 PM IST

Updated : Oct 12, 2019, 7:17 PM IST

సౌర, పవన విద్యుత్​ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర విద్యుత్​ శాఖ మంత్రి బాలనేని శ్రీనివాస్​రెడ్డి... కేంద్ర విద్యుత్​ మంత్రి ఆర్​.కె.సింగ్​కు లేఖ రాశారు. ఈ ఒప్పందాల వల్ల ఏటా రూ.5 వేల కోట్ల భారం మోయాల్సి వస్తోందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఇవి మరింత భారంగా మారాయని వివరించారు. పీపీఏల వల్ల డిస్కంలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయని బాలినేని తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని అన్నారు. సంక్షోభ పరిష్కారానికి కేంద్ర విద్యుత్‌ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేయాలని సూచించారు. డిస్కంల ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపడం సరికాదని... సౌర, పవన విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం రాయితీ ఇవ్వాలని బాలినేని లేఖలో కోరారు.

ఇదీ చూడండి:

సౌర, పవన విద్యుత్​ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర విద్యుత్​ శాఖ మంత్రి బాలనేని శ్రీనివాస్​రెడ్డి... కేంద్ర విద్యుత్​ మంత్రి ఆర్​.కె.సింగ్​కు లేఖ రాశారు. ఈ ఒప్పందాల వల్ల ఏటా రూ.5 వేల కోట్ల భారం మోయాల్సి వస్తోందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఇవి మరింత భారంగా మారాయని వివరించారు. పీపీఏల వల్ల డిస్కంలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయని బాలినేని తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని అన్నారు. సంక్షోభ పరిష్కారానికి కేంద్ర విద్యుత్‌ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేయాలని సూచించారు. డిస్కంల ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపడం సరికాదని... సౌర, పవన విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం రాయితీ ఇవ్వాలని బాలినేని లేఖలో కోరారు.

ఇదీ చూడండి:

'నెల్లూరు జిల్లాలో... ప్రతి ఎకరాకు నీరందిస్తాం'

Intro:చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి


Body:తల్లి బట్టలు వెతుకుతుండగా పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందారు


Conclusion:ఒకే తల్లి బిడ్డలు చెరువులోనే నీటి గుంటలో పడి మృతి చెందారు ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం శివారు ప్రాంతంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది రామారావు కాలనీ లో నివాసముంటున్న భార్య భర్తలు నాగరాజు రజియా ల కు ముగ్గురు ముగ్గురు కుమార్తెలు తల్లి రజియా సాయంత్రం సమీపంలో ఉన్న లింగి శెట్టి చెరువులో నీ నీటి కుంటలో బట్టలు ఉతకడానికి వెళ్ళింది ఆ సమయంలో ముగ్గురు పిల్లలు సమీపంలోని ఆడుకుంటుండగా తల్లి బట్టలు ఉతుకుతూ పిల్లలను పరిరక్షించే పర్యవేక్షణ మరిచింది ఈ సమయంలో అక్క చెల్లెలు సమీర ఆసిఫా లు నీటి గుంటలో పడి మృతి చెందారు పిల్లలు కనపడకపోవడం తో తల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని వేడుకుంది నీటి గుంటలో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు పిల్లలు చిక్కారు శవాలను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తీసుకొచ్చే పంచనామా చేశారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ఇ దర్యాప్తు చేస్తున్నారు
Last Updated : Oct 12, 2019, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.