జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారికి ఆర్ఎంపీలు వైద్యం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఎంపీలు కరోనా సంబంధిత వైద్యం చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందన్న ప్రభుత్వం.... ఉత్తర్వులు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆర్ఎంపీలు ఎప్పటికప్పుడు.. స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వాసుపత్రి వైద్యులకు తెలియజేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: