ETV Bharat / city

ఏప్రిల్​ 22 నుంచి ఎంసెట్​ పరీక్షలు

author img

By

Published : Dec 29, 2019, 5:29 AM IST

ఇంజినీరింగ్​, ఫార్మసీ, విద్య ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎంసెట్​ ఏప్రిల్​ 22న ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ను సోమవారం మంత్రి సురేష్​ విడుదల చేయనున్నారు.

ఏప్రిల్​ 22 నుంచి ఎంసెట్​ పరీక్షలు
ఏప్రిల్​ 22 నుంచి ఎంసెట్​ పరీక్షలు

ఇదీ చూడండి:

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.