ETV Bharat / city

'రాజధాని అమరావతి కోసం పోరాటం ఆగదు'

author img

By

Published : Mar 2, 2020, 5:08 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 76వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు నిర్వహిస్తుండగా.. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ధర్నా శిబిరాలకు వచ్చి తమ సంఘీభావం తెలుపుతున్నారు.

amaravathi protest in mandadam
అమరావతి ఆందోళనలు
అమరావతి ఆందోళనలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.